సీఎం జగన్ కు ఇంతకంటే అవమానం ఉంటుందా?



ఎన్నికల ముందు తన బాబాయి వివేకానంద రెడ్డి మృతి మీద తమకు అనేక అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వం మీద నమ్మకం లేదని, ఈ కేసుని సిబిఐకిఅప్పగించాల్సిందిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరుగుతుండగానే ఎన్నికలు జరగడం, జగన్ ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి. అప్పుడు సిబిఐ విచారణ కావాలన్నా జగన్, ఇప్పుడు వద్దు అంటున్నారు. వివేక కుమార్తె సునీత తమకు వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన సన్నిహితుల […]