సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు, మెత్తబడ్డ ఉద్యోగ సంఘాలు



ఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎన్నికలు ఇప్పుడు నిర్వహించాలంటూ కోర్టుకెక్కిన ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలకు సుప్రీంకోర్టు నిర్ణయం ఝలక్ అని చెప్పవచ్చు. అయితే దీని కంటే ముఖ్యంగా సుప్రీంకోర్టు ఉద్యోగ సంఘాలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే ఎన్నికల కమిషనర్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నట్లుగా గత కొద్ది నెలలుగా జరుగుతున్న ఈ వివాదంలోకి ఇటీవల ఉద్యోగ సంఘాలు కూడా చొరబడ్డాయి. రాజకీయ పార్టీలకు సమానం […]