సెమీస్ నామినేషన్లు స్టార్ట్ – టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు !?



మునుగోడులో కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున రాజగోపాల్ రెడ్డి పోటీ ఖాయం. మరి టీఆర్ఎస్ తరపున ఎవరు…? పోటీ చేసేది టీఆర్ఎస్సా..బీఆర్ఎస్సా అన్నది పక్కన పెడితే అభ్యర్థి ఎవరు అన్నది ఇప్పుడు క్యాడర్‌కు అంతు చిక్కడం లేదు. అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ఫైనల్ చేశారని చాలా రోజులుగా చెబుతున్నారు. కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఆయనపై పార్టీలోనే సానుకూలత లేదు. కానీ కేసీఆర్ మాత్రం ఆయనకే టిక్కెట్ ఇవ్వాలని డిసైడ్ […]