‘ఆహా’.. ఆఫ‌ర్‌… సీరియ‌ల్ ఫ్రీ!



తెలుగులో తొట్ట తొలి ఓటీటీ సంస్థ ఆహా మెల్ల‌మెల్ల‌గా పుంజుకొంటోంది. ముఖ్యంగా ‘అన్ స్టాప‌బుల్‌’తో ఆహాకి మైలేజీ బాగా పెరిగింది. దాన్ని కాపాడుకోవ‌డానికి మ‌రింత తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తోంది. అనిల్ రావిపూడితో ఓ కామెడీ షో ప్లాన్ చేసిన ఆహా.. కొత్త సినిమాలు, వినోద కార్య‌క్ర‌మాల‌తో స్పీడు పెంచింది. ఇప్పుడు సీరియ‌ల్స్ నికూడా రంగంలోకి దింపుతోంది. అది కూడా ఫ్రీగా చూసే వెసులు బాటుతో. ‘మిస్ట‌ర్ పెళ్లాం’ అనే ధారావాహిక‌ను న‌వంబ‌రు 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌కి […]