“కర్నూలు హైకోర్టు”పై కిక్కురుమనని వైసీపీ !



కర్నూలులో హైకోర్టు పెట్టే ఉద్దేశం లేదని అమరావతిలోనే ఉంచుతామని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం చెప్పిన వ్యవహారం రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. రాయలసీమలోనూ చర్చనీయాంశం అయింది. ప్రభుత్వం మొదటి నుంచి రాజకీయంగా చూసింది కానీ నిజంగా హైకోర్టు పెట్టాలనే ఉద్దేశంతో చేయలేదన్న అభిప్రాయం అన్ని వైపుల నుంచి వినిపిస్తోంది. దానికి తగ్గట్లుగానే వైసీపీ నేతలు మౌనం పాటిస్తున్నారు. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వ లాయర్ వాదనలపై మాట్లాడటం లేదు. విమర్శలు వచ్చినా .. మౌనమే మంచిదంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా […]