అప్పట్లో పెట్టుబడుల వరద – ఇప్పుడు సొంత వాళ్లే జంప్ ! చిత్తూరు జిల్లాకు ఇదేం ఖర్మ !



అమరరాజా సంస్థ తమ పెట్టుబడులను ఇతర రాష్ట్రాలకు తరలించడానికి ప్రయత్నిస్తోందని బిజినెస్ వర్గాల్లో కొంత కాలం కిందట ప్రచారం జరిగింది.. అప్పుడు ఘనత వహించిన డీఫ్యక్టో సీఎం.. సకల శాఖల మంత్రి.. ముఖ్యంగా కక్ష సాధింపుల కోసం రేయింబవాళ్లు స్కెచ్‌లు గీసే .. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి ఓ మాట అన్నారు.. అదేమిటంటే.. “వాళ్లు వెళ్లడం కాదు.. తామే దండం పెట్టి వెళ్లిపొమ్మన్నాం..” అని! ఆ మాట విన్న తర్వాత … పెట్టుబడులు పెట్టి ప్రజలకు […]