అప్పుడు కేసీఆర్ గుడి కట్టించాడు.. ఇప్పుడు అమ్మేస్తాడట..!



రాజకీయాల్లో ఏదో ఆశించి గుళ్లు కట్టడం కామన్ అయిపోయింది. తాము ఆశించింది ఇవ్వకపోతే ఆ గుళ్లు అమ్ముకునే సీజన్ కూడా వచ్చేసింది. కేసీఆర్ గుడి కట్టి వార్తల్లోకి వచ్చిన మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ మాజీ టీఆర్ఎస్ నేత ఇప్పుడు ఆ గుడిని విగ్రహంతో సహా అమ్మేస్తానని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన గుండ రవీందర్ తన ఇంటి ముందు గుడి నిర్మించారు. అందులో కేసీఆర్ విగ్రహాన్ని పెట్టి రోజూ పూజలు […]