అమరారాజాకు హైకోర్టులో రిలీఫ్..!



కాలుష్యం కారణంగా చెబుతూ.. అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమల్ని మూసివేయాలని ఏపీ సర్కార్ ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ హైకోర్టు తోసి పుచ్చింది. జూన్ పదిహేడో తేదీ లోపు.. పీసీబీ సూచనలను అమలు చేయాలని ఆదేశించింది. పరిశ్రమలను యధావిధిగా నడుపుకోవచ్చని స్పష్టం చేసింది. నిన్న జువారి సిమెంట్ విషయంలో హైకోర్టు ఇలాంటి తీర్పుఇవ్వగా.., ఈ రోజు.. అమరరాజా విషయంలో… హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. కాలుష్య నిబంధనలు పాటించడం లేదంటూ.. అమరరాజా సంస్థతో పాటు.. జువారి సిమెంట్ పరిశ్రమల్ని మూసివేయాలని […]