అయినా సరే కేసీఆర్ ..మోదీకి స్వాగతం చెప్పరు !
తెలంగాణ సీఎం కేసీఆర్ మోదీ పర్యటనకు మరోసారి వెళ్లడంలేదు. ఇరవై ఆరో తేదీన ఆయన హైదరాబాద్కు వస్తున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో జరిగే కార్యక్రమానికి మోదీ హాజరు కావాల్సి ఉంది. అధికారిక కార్యక్రమం కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం.. సీఎం కేసీఆర్ మోదీకి స్వాగతం చెప్పడమే కాదు ఆయన పాల్గొనే కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. ఐఎస్బీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేసీఆర్కు ఆహ్వానం కూడా పంపారు. కానీ కేసీఆర్ పాల్గొనే అవకాశం లేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ […]