అర శాతం కూడా రావట్లేదు..ఏపీ వైపు చూడని విదేశీ ఇన్వెస్టర్లు !



విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వెనుకబడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఏపీకి కేవలం రూ. .1,682 కోట్లు మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు… ఎఫ్‌డీఐలు వచ్చాయి. మొత్తంగా ఇండియాకు వచ్చిన విదేశీల్లో పెట్టుబడుల్లో ఇది అరశాతం కూడా లేదు. 2021-22లో మొత్తం రూ.4,37,188 కోట్ల ఎఫ్‌డీఐలు ఇండియాకు వస్తే ఏపీకి 1682 కోట్లు మాత్రమే వచ్చాయి. తెలంగాణకు రూ.11,965 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కేటీఆర్ ట్విట్టర్‌లో విమర్శలు చేసే కర్ణాటక గత ఏడాది ఈ […]