ఆక్సిజన్ ఎందాకైనా..! ఇప్పటికి రూ. 310 కోట్లు రిలీజ్..!



ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఆక్సిజన్ అవసరాలు పెరిగిపోతున్నాయి. ఆక్సిజన్ లేని కారణంగా ఒక్కరు కూడా మృతి చెందకూడదన్న లక్ష్యంతో ఉన్న ఏపీ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ఉన్న పళంగా రూ. 310 కోట్లను.. ఆక్సిజన్ అవసరాల కోసం కేటాయిస్తూ.. పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఆరు నెలల వరకూ వీటిని ఉపయోగించుకోవచ్చు. మొత్తంగా ఈ సొమ్ముతో 50 క్రయోజెనిక్ ఆక్సిజన్ టాంకర్ల కొనుగోలు చేస్తారు. అలాగే 49 చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లకు పైప్‌లైన్లను ఏర్పాటు […]