ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !



వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి దుట్టా రామచంద్రరావు కుమార్తె పోటీ చేస్తానని తాను ఆమెకు మద్దతిస్తానని చెప్పుకొచ్చారు. నామినేషన్ ర్యాలీ డిజాస్టర్ అయిన తర్వాత … ఆయన మీడియాతో మాట్లాడారు. దుట్టా రామచంద్రరావు కానీ ఆయన మద్దతుదారులు కానీ వంశీకి సపోర్ట్ చేయడం లేదు. వారి […]