ఆత్మసాక్షి సర్వే : ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీదే పైచేయి !



ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటోంది. జనం మూడ్ ఎలా ఉంది? ప్రభుత్వ పనితీరుపై ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు? ఎమ్మెల్యేల పనితీరుపై ఎలాంటి నిర్ణయానికి వచ్చారు? నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి..? ఇలాంటి వాటిపై ప్రజల్లో ఆసక్తి ఏర్పడుతోంది. సీఎంజగన్మోహన్ రెడ్డి మాసివ్ విక్టరీతో అధికారంలోకి వచ్చారు. ఓట్ల పరంగా యాభై శాతానికిపైగా.. సీట్ల పరంగా ఎనభై శాతానికిపైదా ఆయన పార్టీకి లభించింది. మూడేళ్ల తర్వాత ఆయన తనకు ఓట్లేసినందర్నీ సంతృప్తి పరిచారా […]