ఆ పేలుడు అంత సీరియస్ కాదా..? చర్యలేవి..?



కడప జిల్లాలోని సున్నపురాయి గనుల్లో జరిగిన బాంబు పేలుడు ఘటనను వీలైనంత తక్కువగా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పది మంది .. తునాతనకలైనా.. అధికారులు శరవేగంగా స్పందించలేదు. ఆ గని యజమాని ఎవరు..? పేలుడు జరపడానికి పర్మిషన్ ఉందా..? పేలుడు పదార్థాలు కొనుగోలు చేయడానికి అనుమతులు తీసుకున్నారా..? అసలు ఆ గనుల్లో తవ్వుకోవడానికి పర్మిషన్ తీసుకున్నారా..? వంటి అనేక మౌలికమైన ప్రశ్నలు ప్రమాదం జరిగిన వెంటనే వచ్చాయి. అయితే అధికారులు మాత్రం పరిశీలన చేస్తామని నింపాదిగాచెప్పారు. అధికారికంగా […]