ఇప్పటికి ఏపీ బ్యాంకుల అప్పు రూ.57,479 కోట్లు !



వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పు రూ.57,479 కోట్లుగా కేంద్రం లెక్క తేల్చింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి భగవత్‌ కరాడ్‌ సమాధానం ఇచ్చారు. ఏ ఏ బ్యాంకుల నుంచి ఎంత తీసుకున్నది కూడా వివరించారు. పది జాతీయ బ్యాంకులకూ ఏపీ ప్రభుత్వం చాన్సిచ్చింది. స్టేట్ బ్యాంక్‌కు పదకొండు వేల కోట్ల వరకూ అవకాశం ఇవ్వగా చివరికి ఏపీలో ఎక్కడా పెద్దగా […]