ఈటలపై ఇక అక్రమాల ఆరోపణలు సైలెంట్..!?



ఈటలను టార్గెట్ చేసిన కేసీఆర్ ముందూ వెనుకా ఆలోచించకుండా… దేవరయాంజల్ భూములపై విచారణకు ఆదేశించారు. నలుగురు ఐఏఎస్‌లతో కమిటీ నియమించారు. అంత వరకూ బాగానే ఉంది కానీ.. ఆకమిటీ కేవలం.. ఈటల కుటుంబానికి చెందిన.. అక్కడ ఉన్న భూములు… గోడౌన్లను మాత్రమే అక్రమంగా ప్రకటించి.. కూలగొట్టేలా నివేదిక సిద్ధం చేసి పని పూర్తి చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు.. ఆ భూములకు సంబంధించి అనేక విషయాలు బయటకు వచ్చాయి. దేవాలయానికి చెందినట్లుగా చెబుతున్న భూముల్లో అత్యధికం టీఆర్ఎస్ నేతల […]