ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు



లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈమేరకు తీర్పు వెలువరించింది. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు ఉన్నాయని, వీవీ ప్యాట్ స్లిప్ లను ఓటర్లకు అందించాలని పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.అలాగే, బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించాలని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ […]