ఎక్స్ క్లూజీవ్: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా
బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. తను హీరోగా చేస్తున్న `టైసన్ నాయుడు` సెట్స్పై ఉంది. ‘చావు కబురు చల్లగా’ దర్శకుడితో ‘కిష్కింద పురి’ అనే ఓ సినిమా చేస్తున్నాడు. ఇవి కాకుండా మరో రెండు కథలు ఓకే చేశాడు. ఇప్పుడు మరో సినిమాని సెట్స్పైకి తీసుకెళ్తున్నాడు. ఈ సినిమా బెల్లంకొండకు సమ్థింగ్ స్పెషల్ గా ఉండబోతోందని టాక్. దాదాపు రూ.50 కోట్ల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. లుధీర్ బైరెడ్డి ఈ […]