ఎగుమతుల డెస్టినేషన్‌గా ఏపీ ! ఉత్సవాలు స్టార్ట్…



ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి ఎగుమతుల కేంద్రంగా చేస్తోంది. ఇందు కోసం పక్కా ప్రణాళిక రూపొందించింది. ఇందు కోసం వాణిజ్య ఉత్సవ్‌ను నిర్వహిస్తోంది. రెండు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు. సీఎంజగన్ ప్రారంభిస్తారు. ఇప్పటికే గత ప్రభుత్వంతో పోలిస్తే ఎగుమతులను ఏపీ పెంచుకుంది. వచ్చే పదేళ్లలో రెట్టింపు చేయాలన్న లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసమే వాణిజ్య ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నారు. రెండురోజుల పాటు నిర్వహించనున్న వాణిజ్య ఉత్సవ్ సదస్సులో 100 మందికిపైగా ఎగుమతిదారులు పాల్లొంటారు. వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ప్రధానంగా […]