ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !



ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే డేటా కూడా ఊరకనే ఇచ్చేందుకు చాలా కంపెనీలు ఆఫర్లు పెడుతున్నాయి. ఎందుకంటే మన దేశంలో జనాభా ఎక్కువ. వినియోగం ఎక్కువ. కానీ ప్రొడక్టివిటీ తక్కువ. మ్యాన్ పవర్ తక్కువ. ఈ సోమరి తనాన్ని అడ్డం పెట్టుకునే రాజకీయ నాయకులు కూడా రాజకీయాలు చేస్తున్నారు. దేశానికి […]