ఎడిటర్స్ కామెంట్ : షిక్కటి చీకటి పాలన !



ప్రభుత్వం ఏం చేయాలి ?. ఏం చేసినా ప్రజలందరికీ తెలిసేలా చేయాలి . తాము ఏం చేస్తున్నామో వారికి చెప్పాలి. అది కనీస బాధ్యత. ఎందుకంటే ప్రజలు అధికారం ఇచ్చింది పరిపాలన చేయమని.. అంతే కానీ.. సొంత కంపెనీలా ప్రభుత్వాన్ని నడుపుకోమని కాదు. ప్రభుత్వం ముఖ్య విధి.. పారదర్శకత. ఏం చేసినా.. ఏం చేయకపోయినా ప్రజలకు చెప్పాలి. ముఖ్యంగా ప్రజా సంబంధిత అంశాల్లో వారికి స్పష్టత ఇవ్వాలి. లేకపోతే అది చీకటి పాలనే అవుతుంది. ఈ చీకటి […]