ఎన్నికల వరకు జగన్ అంతే..!?



ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్ వేయించుకొని ఆయన బస్సుయాత్రను కొనసాగిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ, ఇంకా జగన్ కు గాయం మానలేదా..? అని ప్రజల్లో చర్చ మొదలైంది. జగన్ కు అదృష్టావశాత్తు స్వల్ప గాయమైందని వైసీపీ శ్రేణులు చెప్పుకొచ్చాయి. రెండు వారాలు సమీపిస్తున్నా స్వల్ప గాయం నయం కాలేదా..? […]