ఎన్ని వ్యాక్సిన్లకు ఆర్డర్ పెట్టారో అధికారికంగా చెప్పలేరా..!?



ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యాక్సిన్లను సమీకరించే విషయం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రధానంగా వ్యాక్సిన్ల అంశం ఆధారంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ సీఎంలు పెద్ద ఎక్కున వ్యాక్సిన్ల ఆర్డర్ పెట్టారని.. కానీ సీఎం మాత్రం కేవలం రూ. 45 కోట్లు వెచ్చించి.. పదమూడు లక్షల డోసులు మాత్రమే కొంటున్నారని ఆరోపించరాు. ఇంత కొద్ది మొత్తం వ్యాక్సిన్లతో ప్రజల్ని ఎలా రక్షిస్తారని ఆయన మండిపడుతున్నారు. ఈ అంశంపై బుధవారమే సజ్జల రామకృష్ణారెడ్డి […]