ఏపీ రైస్ మాఫియాపై తమిళనాడు సీఎం గురి పెడతారా !?



తమిళనాడు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అక్కడి ప్రజలకు సరఫరా చేసే బియ్యాన్ని అక్రమంగా సేకరించి ఏపీలోని కుప్పం కేందరం రీ సైక్లింగ్, పాలిషింగ్ చేసి అధిక ధరలకు అమ్ముతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువగా పట్టుబడటం.. ఏపీ ప్రభుత్వం ఎలాంటి తీసుకోకపోతూండటంతో చంద్రబాబునాయుడు నేరుగా తమిళనాడు సీఎం స్టాలిన్‌కు లేఖ రాశారు. తమిళనాడు పీడీఎస్ బియ్యాన్ని ఏపీ రైస్ మాఫియా తరలిస్తోందని .. వాటికి సంబంధించిన వివరాలను కూడా చంద్రబాబు స్టాలిన్‌కు పంపారు. ఏయే […]