ఓటీఎస్ : సేల్ డీడ్ కాదు డాక్యుమెంటే !?



వన్ టై సెటిల్మెంట్ పేరుతో పేదలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డగోలుగా మోసం చేస్తోందన్న అనుమానాలు బలపరిచే మరో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శులే రిజిస్ట్రేషన్ చేసేస్తారని.. వారికి సేల్ డీడ్ ఇస్తామని.. వాటిని ఏ బ్యాంకులో అయినా తాకట్టు పెట్టుకోవచ్చని.. ఎవరికైనా అమ్ముకోవచ్చని ఏపీ సర్కార్ చెబుతోంది. అందుకే.. రూ. పది.. ఇరవేలు వసూలు చేస్తున్నామని చెబుతోంది. కానీ ఆ డాక్యుమెంట్లు చెల్లవన్న అభిప్రాయం .. న్యాయవర్గాల్లో వినిపిస్తోంది. ఇండియన్ జ్యూడిషియల్ […]