కరోనాకు కొత్త డేట్ ఇచ్చిన స్వరూపానందస్వామి



ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఫేవరెట్ స్వామిజీ… స్వరూపానందస్వామి. ప్రతిపక్షంలో ఉండగా జగన్ కు అనుకూలంగా రాజకీయ వ్యాఖ్యలు చేసిన ఈ స్వామిజీ ఆశ్రమం నిత్యం రాజకీయ నాయకుల రాకపోకలతో బిజీగా ఉంటుంది. అయితే కష్టకాలంలో ప్రజలు ప్రభుత్వాల కంటే దేవుళ్లను, స్వామిజీలను ఎక్కువ నమ్ముకుంటారు. గత ఏడాది కరోనా సమయంలో మే 5 నాటికి కరోనా అంతమైపోతుందని చెప్పుకొచ్చారాయన. అంతమైపోవడం దేవుడెరుగు ఇప్పుడు అది మరింత పెరిగి జనాలను వేల సంఖ్యలో పొట్టనపెట్టుకుంది. దాని గురించి […]