కరోనాకు రోజూ ఐదారుగురు జర్నలిస్టులు బలి..!



ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎవరి ఫోన్లలో అయినా వాట్సాప్ కాంటాక్ట్ లిస్టులు చూడండి.. ఖచ్చితంగా..ప్రతీ రోజూ..రెండో..మూడో రిప్ సందేశాలతో ఫోటోలు దర్శనమిస్తున్నాయి. ఫేస్ బుక్ పేజీ ఓపెన్ చేయండి… మిత్రుడ్ని కరోనా మింగేసిందనే కన్నీళ్లే కనిపిస్తున్నాయి. వాట్సాప్ గ్రూపుల్లో అయితే.. ఇలాంటి ఆవేదనలకు కొదవే లేదు. ముఖ్యంగా జర్నలిజం ఫీల్డ్‌లో ఉన్న వారు మరీ ఎక్కువ రిస్క్‌లో ఉన్నారు. ప్రతీ రోజూ.. నలుగురు, ఐదుగురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. స్ట్రింగర్ల దగ్గర్నుంచి ఎడిటర్ స్థానంలో ఉన్న వారు […]