కేటీఆర్‌తో జగన్ భేటీ – అవన్నీ మర్చిపోయారా ?



తన పాలనను ఘోరంగా విమర్శించిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో ఏపీ సీఎం జగన్ దావోస్‌లో భేటీ అయ్యారు. భేటీ వివరాలను మంత్రి కేటీఆరే సోషల్ మీడియాలో పంచుకున్నారు. గొప్ప సమావేశం జరిగిందని చెప్పారు. మర్యాదపూర్వకంగానే కలుసుకున్నారని తెలుస్తోంది. పెట్టుబడుల సదస్సు కోసం తెలంగాణ తరపున కేటీఆర్ ప్రతీ ఏడాది రిప్రజెంట్ చేస్తున్నారు. ఈ సారి ఏపీ తరపున సీఎం జగన్ తొలి సారి వచ్చారు. ఇద్దరూ దావోస్‌లోనే ఉండటంతో కలుసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇన్వెస్టర్లతో కేటీఆర్ తీరిక లేకుండా […]