కేటీఆర్పై డ్రగ్స్ ఆరోపణలు చేయవద్దని రేవంత్కు కోర్టు ఆదేశం
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో షాక్ తగిలింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ను వారించిన కోర్టు ఇక పై ఈడీ , డ్రగ్స్ కేసుల్లో కేటీఆర్పై ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రూ. కోటి నష్టపరిహారం ఇవ్వాలన్న అంశంపై రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 20వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. తెలంగాణలో ఇటీవలి కాలంలో […]