కేటీఆర్ పరువు నష్టం దావా – ఆదర్శం కోసమే వైట్ చాలెంజ్ అన్న రేవంత్
ఆధారాలు లేకుండా తనపై డ్రగ్స్ ఆరోపణలు చేస్తున్నారంటూ టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. తనకు సంబంధంలేని విషయాల్లో దురుద్దేశపూర్వకంగా.. తన పేరును వాడుతున్నారని సిటీ సివిల్కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కేటీఆర్ పేర్కొన్నారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిని శిక్షించాలని కోరారు. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరవుతున్న.. వ్యక్తులతో కానీ ఆయా కేసులతో కానీ తనకు ఎలాంటి సంబంధమూ లేదని కేటీఆర్ స్పష్టం […]