కేసీఆర్ “దేశవ్యాప్త పర్యటన” అయిపోయింది !



వారం, పది రోజుల పాటు ఢిల్లీ కేంద్రంగా రాజకీయ పర్యటనలు చేయాలని షెడ్యూల్ ఖరారు చేసుకుని వెళ్లిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హఠాత్తుగా హైదరాబాద్ రిటర్న్ అయ్యారు. ఢిల్లీలో అఖిలేష్‌తో భేటీ కేజ్రీవాల్‌తో రెండు రోజుల పాటు ఢిల్లీ, పంజాబ్‌లలో కార్యక్రమాల్లో పాల్గొని కర్ణాటకకు మరో చోటకు వెళ్లాలని అనుకున్నారు. అయితే ఈ సారి పర్యటనలో పంజాబ్‌లో రైతులకు సాయం అందించడంతోనే ముగించారు. కారణాలేమిటో స్పష్టంగా తెలియకపోయినా… ఓ వైపు మంత్రి కేటీఆర్ కూడా దేశంలో లేకపోవడం […]