కొత్త బిల్లు ఖాయం -సుప్రీంకోర్టు ధిక్కరణకే జగన్ మొగ్గు !



రాజధాని విషయంలో సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పును సవ్యంగా చెప్పడానికి వైసీపీ నేతలతో పాటు కూలి మీడియాగా ప్రచారం పొందుతున్న సంస్థలు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికీ కూడా ప్రత్యేకమైన ఎజెండాతో వ్యవహరిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పును సజ్జల రామకృష్ణారెడ్డి రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. తాము అనుకున్నట్లే వచ్చింది కాబట్టి బిల్లు మరింత పటిష్టంగా పెడతామని చెబుతున్నారు. స్పీకర్‌గా ఉండి రాజకీయంగా అనుచిత వ్యాఖ్యలు ..కోర్టులపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే తమ్మినేని సీతారాం కూడా కొత్త బిల్లు పెట్టడానికి […]