కౌంటర్‌కు టైం అడిగిన సీబీఐ, జగన్‌



రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై గతంలో సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే.. దాదాపుగా పది రోజుల సమయం ఇచ్చినప్పటికీ.. అటు సీబీఐ కానీ.. ఇటు జగన్ కానీ కౌంటర్ దాఖలు చేయలేదు. రెండు పార్టీలు కూడా.. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని సీబీఐ కోర్టును కోరాయి. దీంతో విచారణను సీబీఐ కోర్టు వాయిదా వేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తన కేసుల్లో ఉన్న సహ నిందితులు, సాక్ష్యాలను […]