గాంధీ జయంతి నుంచి జనసేన గాంధీ గిరి !



పరిషత్ ఎన్నికల్లో ఊహించిన దాని కన్నా ఎక్కువ ఫలితాలు వచ్చాయని జనసేన సంతృప్తిగా ఉంది. అధికార పార్టీ దాడులు, దౌర్జన్యాలను ఎదుర్కొని మరీ క్యాడర్ నిలబడ్డారని పవన్ కల్యాణ్ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ క్రమంలో తదుపరి కార్యాచరణను ప్రారంభించాలని జనసేన నిర్ణయించుకుంది. ఏపీలో రోడ్ల పరిస్థితులపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోది. గత నెలలో మూడు రోజుల పాటు డిజిటల్ ఉద్యమం చేసి.. రోడ్ల దుస్థితిని ప్రజల ముందుపెట్టిన జనసేన ఇక నుంచి కార్యాచరణలోకి దిగాలని […]