జగన్ పాలన పై కేంద్రం దృష్టిసారించే సమయం వచ్చిందా?



ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండీ రాష్ట్రంలో మాత మార్పిడులు ఎక్కువ అయ్యాయి అని ఒక అభిప్రాయం అయితే ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా క్రైస్తవుడు కావడం… వారి కుటుంబంలో మత ప్రబోధకులు ఉండటంతో ఈ అభిప్రాయం ఎక్కువైంది. అయితే ఉన్న ఫలంగా కేంద్రం ఈ విషయం మీద దృష్టి సారించిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. మూడు రోజుల క్రితం రాష్ట్రంలో అధికంగా మతమార్పిడులు జరుగుతున్నాయని నాగరాజు అనే వ్యక్తి వేసిన […]