జగన్ ప్రభుత్వం సొంత మంత్రి మీదే కేసు పెట్టగలదా?



కర్నూల్ లో ఒక కోవిడ్ వేరియంట్ పుట్టిందని… అది చాలా శక్తివంతమైందని… ప్రజలు, ప్రభుత్వం జాగ్రత్తగా ఉండదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అయితే చంద్రబాబు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, కర్నూల్ కు మచ్చ తెచ్చి న్యాయ రాజధాని కాకుండా అడ్డుకుంటున్నారని ఒక లాయర్ ఎవరో కర్నూల్ లో కేసు పెట్టాడంట. పెట్టగానే తడవుగా చంద్రబాబు మీద ఏకంగా నాన్ బెయిలబుల్ కేసు పెట్టేశారు. అయితే ఆ కేసు పక్కన పెడితే… జగన్ మోహన్ […]