జగన్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం… ఇప్పుడు పరువు నష్టం.. అలాగే పైసలు నష్టం



ఇంటి వద్దకే రేషన్ అంటూ జగన్ ప్రభుత్వం అట్టహాసం ప్రారంభించిన స్కీం త్వరలోనే అటకెక్కబోతుందని సమాచారం. ఈ స్కీం వల్ల లబ్ధిదారుల నుండి డెలివరీ చేసేవారు, రేషన్ డీలర్లు ఎవరూ ఆనందంగా లేకపోవడంతో ప్రభుత్వం ఈ స్కీం ను ఉపసంహరించుకోకతప్పదని అంటున్నారు. దాదాపుగా అన్ని జిల్లాలలో సరుకులు పంపిణీ చేయలేమంటూ వాహనాల ఆపరేటర్లు తప్పుకుంటున్నారు. తమకు వస్తున్న రూ.21 వేలు.. పెట్రోల్‌, వాహన ఈఎంఐ, హమాలీకే సరిపోతోందని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ కూడా అందడం […]