జనసేన కోసం రంగంలోకి “మెగా ఫ్యాన్స్”



విజ‌య‌వాడ‌లో చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్ అభిమానులు స‌మావేశం అయ్యారు. ముర‌ళీ ఫార్చున్ హోట‌ల్ లో ఏపీలోని అన్ని జిల్లాల నుంచి ప‌రిమిత సంఖ్య‌లో మెగా ఫ్యాన్స్‌ను ఆహ్వానించారు. అందరూ కలిసి జనసేన పార్టీకి ఎలా మద్దతుగా నిలవాలన్న అంశంపై చర్చించారు. ఏపీలో ముగ్గురు హీరోల అభిమానులు క‌లిసి సంయుక్తంగా ప‌నిచేసి, జ‌న‌సేన పార్టీని బ‌లోపేతం చేయ‌డం అలా అని ప్రణాళికలు వేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామినాయుడు అధ్యక్షతన […]