జూలై చివరికి కరోనా బలహీనం.. స్వరూపానంద వివరణ..!



మే ఐదో తేదీ కల్లా కరోనా కంటికి కనబడకుండా పోతుందని.. గత ఏడాది కరోనా సమయంలో స్వరూపానందస్వామి డెడ్ లైన్ పెట్టారు. మహానుభావులు… ఇద్దరు ముఖ్యమంత్రులకు ఆస్థాన గురువుల్లాంటి వ్యక్తులు కాబట్టి ఎక్కువ మంది నమ్మారు. అయితే.. ఆ మే ఐదో తేదీ పోయి.. మళ్లీ ఏడాది మే ఐదో తేదీ కూడా వచ్చింది. వచ్చి వెళ్లిపోయింది. ఏడాది తర్వాత కూడా ఆ కరోనా స్వరూపాదనంద చెప్పినట్లుగా పోకపోగా.. .. అది కొత్త కొత్త వేరియంట్లతో జనాల్ని […]