తాలిబన్లతో బెజవాడ గ్యాంగ్ డ్రగ్స్ బిజినెస్!



ఆప్ఘనిస్థాన్‌ నుంచి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు విజయవాడకు చెందిన ఓ కంపెనీ టాల్కమ్ పౌడర్ దిగుమతి చేసుకుంది. ఈ కంటెయిన్ వచ్చిన తర్వాత అధికారులు పరిశీలన జరిపితే అది టాల్కమ్ పౌడర్ కాదు.. హెరాయిన్ అని తేలింది. ఆ హెరాయిన్ విలువ రూ. వంద..రెండు వందల కోట్లు కాదు. ఏకంగా రూ. తొమ్మిది వేల కోట్లు. ఈ హెరాయిన్ పరిమాణాన్ని చూసి డీఆర్ఐ అధికారులకే కళ్లు తిరిగిపోయాయి. ఆషీ ట్రేడింగ్ పేరుతో విజయవాడ కంపెనీ ఈ డ్రగ్స్‌ను […]