తెలంగాణలో కరోనా లెక్కలు చెప్పట్లేదా..? రాయట్లేదా..?



తెలంగాణలో లాక్ డౌన్ అవసరం లేదు… అసలు కోవిడ్ ఉందో లేదో అన్నట్లుగా ఉందని..చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి దిలాసాగా చెప్పారు. హైదరాబాద్‌కు రోజుకు 33 ఎయిర్ అంబులెన్స్‌లు వస్తున్నాయని… బెడ్లు కొరత కానీ.. ఆక్సిజన్ కొరత కానీ లేదని.. అంతా స్మూత్‌గా సాగిపోతోందని చెప్పుకొచ్చారు. ఆయన మాటలకు తగ్గట్లుగానే… తెలంగాణలో కరోనా కేసులు ఏ రోజూ ఆరేడువేలకు దాటడం లేదు. మృతుల సంఖ్యనూ అంతే… ముఫ్పై, నలభై మధ్య చూపిస్తున్నారు. దేశం […]