తెలుగు వాళ్లకు ఢిల్లీలో నో ఎంట్రీ..!



తెలుగు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కరోనా వైరస్ కలకలం రేపుతోందని ప్రపంచం అంతా చెప్పుకుంటోంది. కానీ ఆంధ్రప్రదేశ్ పాలకులు మాత్రం… ఆరోగ్య పరంగా వివిధ ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టిన జవహర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి వంటి ప్రముఖులతో అలాంటి వైరస్ ఏపీలో లేనే లేదని ప్రకటనలు చేస్తున్నారు. కానీ బయట మాత్రం అలా లేదు. మొత్తం రిపోర్టులు వారి దగ్గర ఉన్నాయో ఏమో కానీ..తెలుగు రాష్ట్రాల వారిని తమ రాష్ట్రాల్లోకి రానివ్వడం లేదు. ఇప్పటికే తమిళనాడు, ఓడిషా […]