దావోస్‌లో కేటీఆర్ పెట్టుబడుల స్కోర్స్ !



వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఏపీలో చంద్రబాబు హయాంలో రూ. రెండు వేల కోట్లకుపైగా పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైన లూలూ గ్రూప్ ను జగన్ సర్కార్ తరిమేసింది. ఆ తర్వాత చాలా రాష్ట్రాల్లో పెట్టుబడిపెట్టింది. ఇప్పుడు తెలంగాణలోనూ ఐదు వందల కోట్ల రూపాయలతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎంవోయూ కుదుర్చుకుంది. లూలూ గ్రూప్ భారీ షాపింగ్ మాల్స్‌తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను […]