దావోస్ ఫస్ట్ డే : అదానీతో భేటీ – డబ్ల్యూఈఎఫ్తో ఒప్పందం!
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి సారి దావోస్ మీటింగ్కు వెళ్లిన సీఎం జగన్మోహన్ రెడ్డి తొలి రోజు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సలహా పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్, హెల్త్ విభాగాధిపతి డాక్టర్ శ్యాం బిషేన్తో భేటీ అయ్యారు. తర్వాత ఏపీ పెవిలియన్ను ప్రారంభించారు. డబ్ల్యూఈఎఫ్ ఫ్లాట్ఫాం పార్టనర్షిప్పై ఒప్పందం కూడా చేసుకున్నారు. డబ్ల్యూఈఎఫ్తో ఒప్పందం వల్ల తయారీ రంగంలో అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా ఏపీని తీర్చిదిద్దడానికి ఈ […]