ధూళిపాళ్లకు కరోనా…!



సంగం డెయిరీలో అక్రమాలంటూ పోలీసులు అరెస్ట్ చేసిన టీడీపీ నేత ధూళిపాళ నరేంద్రకు కరోనా పాజిటివ్‌గా తేలింది. రెండు రోజుల నుంచి ఆయనకు మైల్డ్ సింప్టమ్స్ ఉండటంతో  ఆయనకు టెస్టులు చేయించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు టెస్టులు చేయించడంతో పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే ఆయన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. పాజిటివ్ వస్తే ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని హైకోర్టు ఆదేశించింది. ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసిన రోజున..  వైద్య పరీక్షలు […]