పార్లమెంట్‌లో వైసీపీ లాంగ్వేజ్ వినిపిస్తున్న ఎంపీ గోరంట్ల మాధవ్ !



వైసీపీ అధికార భాషగా మారిపోయిన బూతులు, బెదిరింపులను ఎంపీ గోరంట్ల మాధవ్ పార్లమెంట్‌కు తీసుకెళ్లారు. గతంలో టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు తెలుగులోఆయన బూతులు అందుకునేవారు. ఇప్పుడు సొంత పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆ బాధ్యత తీసుకున్నారు. గతంలో పార్లమెంట్ ప్రాంగణంలో రఘురామకృష్ణరాజు అంతు చూస్తానని బెదిరించడమే కాదు.. ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టడం.. కేకలేయడంతో ఇతర రాష్ట్రాల ఎంపీలూ ఆశ్చర్యపోయారు. అప్పుడే రఘురామరాజు తర్వాత స్పీకర్‌కు ప్రధానికి ఫిర్యాదు చేశారు. రెండు రోజుల […]