ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే



సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా…మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ అభ్యర్థి మృతితో పోలింగ్ ను ఎన్నికల అధికారులు వాయిదా వేశారు. రెండో విడతలో 15.88 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1.67 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 16 లక్షలకు పైగా […]