ప‌వ‌న్ సినిమా.. తేజ్‌పైనే దృష్టి



స‌ముద్ర‌ఖ‌ని త‌మిళ చిత్రం `వినోద‌య సీత‌మ్‌` ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడు. ఓ కీల‌క‌మైన పాత్ర‌లో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించ‌బోతున్నాడు. స్క్రిప్టు ప‌నులు మొద‌ల‌య్యాయి. జూన్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉంది. మాతృక‌లో స‌ముద్ర‌ఖ‌ని పోషించిన పాత్ర ప‌వ‌న్ చేస్తున్నాడు. తంబి రామ‌య్య క్యారెక్ట‌ర్ సాయిధ‌ర‌మ్ కి ద‌క్కింది. ఓ సూప‌ర్ హిట్ క‌థ‌ని రీమేక్ చేస్తున్నప్పుడు మార్పులూ, చేర్పులూ త‌థ్యం. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టైల్ […]