బీజేపీకి అసలైన మిత్రుడు ఒవైసీపీనే ..!



యూపీలోనే కాదు గుజరాత్‌లోనూ బీజేపీని గెలిపించడానికి తన వంతు సాయం చేయడానికి మజ్లిస్ అధినేత ఓవైసీ రంగంలోకి దిగారు. యూపీలో వంద సీట్లకు పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక గుజరాత్‌లోనూ పోటీ చేస్తానని అక్కడ పర్యటించిమరీ ప్రకటించారు. బీజేపీని ఓడించడమే లక్ష్యమని ఓవైసీ చెబుతూంటారు. బీజేపీని బద్ద శత్రువుగా పరిగణిస్తూంంటారు. బీజేపీ కూడా అంతే. అందుకే బీజేపీని ఓడిస్తామని బరిలోకి దిగుతున్నామని చెబుతూంటుంది. కానీ ఆ పార్టీ పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి అంతిమంగా […]