మంత్రి జయరాంకు బినామీ భూములు – ఐటీ నోటీసులు !



ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం మంత్రి గుమ్మనూరు జయరాం కుటుంబ ఆదాయం కేవలం 19వేల రూపాయలు. కానీ రూ. కోటి అరవై లక్షల నగదు ఇచ్చి కుటుంబీకులు భూములు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఐటీ శాఖ ఈ విషయంలో రంగంలోకి దిగింది. అంత డబ్బు పెట్టి భూములు కొన్నారు.. అసలు డబ్బులెక్కడివో చెప్పాలని నోటీసులు జారీ చేసింది. మంత్రి సతీమణి రేణుకకు ఈ నోటీసులు ఉందాయి. కర్నూలు జిల్లా అస్పరిలో మొత్తం 180 ఎకరాల భూమిని మంత్రి […]